జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని రశ్మితపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడు
తో గొంతుపై దాడి చేశారు.ఈ ఘటనలో విద్యార్థినికి గాయాలయ్యాయి. అయితే
ప్రాణపాయం తప్పింది. 8వ తరగతి చదువుతున్న
విద్యార్థిని గాయత్రినగర్
కాలనీలోని సాయి అపార్ట్ మెంట్ వద్దనున్న ఓ ఇంటిలో నివాసం ఉంటోంది. గురువారం
ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్ తో
గొంతుపై దాడి చేయడంతో విద్యార్థిని అక్కడకక్కడనే కుప్పకూలిపోయింది.
ఆసుపత్రికి తరలించిన ఆ విద్యార్థిని పరిస్థితి నిలకడగానే ఉందని
తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు. నిజమాబాద్ జిల్లాలతో మహిళల పట్ల దాడులు అధికమయ్యాయని, మహిళా
పోలీసుస్టేషన్
No comments:
Post a Comment