Thursday, August 1, 2013

ఆరుగురు కాంగ్రెస్ ఎంపిల రాజీనామా


'తెలంగాణ' ప్రకటనకు వ్యతిరేకంగా ఆరుగురు కాంగ్రెస్ ఎంపిలు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఢిల్లీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేశారుఒక రాజ్యసభ ఎంపిఐదుగురు లోక్ సభ ఎంపీలు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో స్పీకరుకు అందజేశారురాజీనామా చేసిన వారిలో ఎంపీలు లగడపాటి రాజగోపాల్హర్షకుమార్అనంత వెంకట్రామిరెడ్డిసాయిప్రతాప్ఉండవల్లి అరుణ్ కుమార్కేవీపీ రాంచంద్రరావు ఉన్నారుపార్లమెంటు హాలులో సమావేశమైన అనంతరం వీరంతా రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేశారుఇక రాజీనామా బాటలో ఉన్న మంత్రులు పురందేశ్వరికిల్లి కృపారాణిపల్లంరాజుజేడీ శీలంకోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రేపు ప్రధానితో ఓసారి సమావేశమై తర్వాత తుది నిర్ణయంతీసుకుంటారని తెలుస్తోంది.

No comments:

Post a Comment