Friday, August 2, 2013

రాజీనామాలు చేయొద్దు : దిగ్విజయ్ సింగ్

న్యూ ఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎఐసిసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలనిరాజీనామాలు చేయొద్దని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్గిజయ్ సింగ్ సీమాంధ్ర
మంత్రులకు సూచించారు. రాజీనామాల నేపథ్యంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. '' సీమాంధ్ర నేతల రాజీనామాలపై కేంద్ర మంత్రులునేతలతో మాట్లాడుతున్నాంవారి అనుమానాలను నివృత్తి చేస్తాము'' అన్నారుఅప్పటి వరకు అందరూ శాంతియుతంగా ఉండాలనిఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారుప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత రాజధాని విషయంలో కర్నూలుఒంగోలుగుంటూరు లాంటి నగరాలు చర్చకు మాత్రమే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment