100 కోట్ల బడ్జెట్తో రూపొందింది. 2010లో అమెరికాలో విడుదలై 202.50 కోట్ల వసూలు చేసి రికార్ట్ సృష్టించింది. ముగింపులో మన ఇండియన్ టెక్నీషియన్స్ పేర్లు పడటంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని క్రెస్ట్ యానిమనేషన్ సి.ఇ.ఓ. మాధవన్ మంగళవారంనాడు విలేకరులకు తెలియజేశారు.మరో యానిమేషన్ సంస్థకు చెందిన రాజశేఖర్ మాట్లాడుతూ...ముంబైలోని టెక్నీషియన్స్తో రూపొందిన ఈ చిత్రంలో పనిచేసింది తెలుగువారేనని, క్రెస్ట్ యానిమేషన్ లాస్ఏంజెల్స్లో ఉందనీ, బ్యాక్గ్రౌండ్ వర్క్ కొంత అక్కడ జరిగిందని అన్నారు.
No comments:
Post a Comment