Tuesday, July 30, 2013

తెలంగాణ బిల్లుకు మద్దతివ్వండి- ప్రధాని

తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ లోక్ సభ విపక్ష నేత సుష్మా స్వరాజ్ ను కోరారు.
ఢిల్లీ
: పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని
లోక్ సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుష్మాస్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment