తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ లోక్ సభ విపక్ష నేత సుష్మా స్వరాజ్ ను కోరారు.
ఢిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని
లోక్ సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుష్మాస్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
ఢిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని
లోక్ సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుష్మాస్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment