కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి - 2 కప్పు,...........................క్యారెట్ తురుము - అరకప్పు,
ఉప్పు- తగినంత,
జీలకర్ర - 2 టీస్పూన్,
నెయ్యి -2 టేబుల్ స్పూన్,
పచ్చి మిర్చి (తరిగినవి) లేదా మిర్చి పౌడర్ - అర టీస్పూన్,
ఆయిల్ - తగినంత.
తయారు చేసే విధానం :
గోధుమ పిండిలో ఉప్పు చేర్చి కలపాలి, అందులో నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి లేదా మిర్చి పౌడర్, చేర్చి బాగా కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని రౌండ్గా రుద్ది వేడి వేడి నూనెలో వేయాలి.
క్యారెట్ పూరీలు కాల్చిన తర్వాత పుదీనా పచ్చడి లేదా టమోటా సార్స్తో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. అలసిన కళ్ళు ఉత్సాహాని పొందేందుకు క్యారెట్ పూరీ తినచ్చు.
No comments:
Post a Comment